ఉప్పల్ లో నాచారం
నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆప్కారి (ఎక్సైజ్ )పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్ ప్రారంభం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

