GHMC ప్రధాన కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఇంటింటి ప్రచారం నిర్వహించిన  GHMC బాలానగర్ డివిజన్ కార్పొరేటర్  ఆవుల రవీందర్ రెడ్డి  మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్ధిన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల ప్రగతితో అభివృద్ది పధంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా ప్రజలను కోరారు