సీఎల్పీ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

Sakshitha news

సీఎల్పీ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

హైదరాబాద్:
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.