నకిరేకల్ నియోజకవర్గం :- చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం చైర్మన్ రంగ వెంకన్న మాతృమూర్తి రంగ వెంకమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY