హెచ్ఎండి అధికారులు ఈఈ రజిత , డి ఈ జగన్మోహన్ తో కలిసి కూలిన పటేల్ కుంట పార్క్ ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .
రంగారావు మాట్లాడుతూ పటేల్ కుంట పార్కు ప్రహరీ (కాంపౌండ్ )గోడకి ఆనుకుని ఉన్న నివాసాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా నిర్మించాలని అధికారులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ సాయి ధీరజ్ , హెచ్ఎండబ్ల్యూఎస్ & సీబరేజ్ బోర్డ్ మేనేజర్ అనిల్ ,tgspdcl ఏ ఈ చైతన్య స్థానిక వాసులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST