నేపాల్ వరదల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ గల్లంతు
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) గల్లంతు
ఈ నెల 23న విహారయాత్రకు వెళ్లిన సుహాసిని
నేపాల్లో వరదల నేపథ్యంలో ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం
గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో కుటుంబంతో నివాసం
హైదరాబాద్లో గృహప్రవేశం కోసం ఈ నెల 19న భారత్కు వచ్చిన సుహాసిని


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
