జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Sakshitha news

జాతీయ జెండాను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ శంభీపుర్ రాజు . ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఐక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని, భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top