ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్

Sakshitha news

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్

అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం

కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం

ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-

కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.

పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.

రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.

టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.

రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.

Scroll to Top