SAKSHITHA NEWS

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని .

45వ డివిజన్ కార్పొరేటర్ యక్కాలురి మారుతి,పార్టీ నేత కోలింగారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడు ప్రధాన రహదారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని ,జిల్లా పార్లమెంట్ ఇంచార్జి కిలారు రోశయ్య ,ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి ,డొక్కా మాణిక్య వరప్రసాద్ ,ఎమ్మెల్యే మద్దాలి గిరి ,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ,జిడిసిసి బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము


SAKSHITHA NEWS