SAKSHITHA NEWS

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ను అభినందించిన వైసిపి నాయకులు…

విశాఖపట్నం లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైయస్సార్సీపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేసిన సందర్భంగా పరవాడ మాజీ సర్పంచ్, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు గారు వారిని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు, రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు గారు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు గార్ల సమక్షం లో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి వారికి చిరు సత్కారం చేసి శుభాభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి అని చుక్క రామనాయుడు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS