SAKSHITHA NEWS

Yajna Jiya Ahuti, Nitya Harinama Sankirtana program

యజ్ఞ జియా ఆహుతి, నిత్య హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద ఒడిషా జగన్నాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం ఆవరణలో ఈరోజు నిర్వహించిన ‘యజ్ఞ జియా ఆహుతి మరియు నిత్య హరినామ సంకీర్తన కార్యక్రమానికి శాసన మండలి విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గన్నారు.


SAKSHITHA NEWS