SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలాగోపాల్ రెడ్డి, మాజీ ఎంపిపి సన్న కవితశ్రీశైలం యాదవ్, దయారా రాంపల్లి గ్రామ సర్పంచ్ అండాలు మల్లేష్, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సబితా రెడ్డి, దుండిగల్ మున్సిపల్ అధ్యక్షురాలు మనోజ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళా మణులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టారు.

ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS