SAKSHITHA NEWS

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్

కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 )

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంకమలాపూర్ మండల కేంద్రంలోని స్మశాన వాటిక వద్ద ఉన్న మినీ వాటర్ ట్యాంక్ కూలిపోగా, దానిని పునర్నిర్మాణం చేపడుతున్న, కీర్తిశేషులు అశోక్, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ
అదే విధంగా కమలాపూర్ మండల కేంద్రంలోని, ప్రధాన స్మశాన వాటిక వద్ద, గత 15 సంవత్సరముల క్రితం యువ యూత్ సభ్యులు, ఎర్రగుళ్ల అశోక అకాల మరణం చెందినారు. వారి జ్ఞాపకార్థం తోటి స్నేహితులు యువ యూత్ సభ్యులు, వారి వంతు సహాయం స్నేహితుని జ్ఞాపకార్థముగా, చిరకాలం నిలిచిపోవాలని, స్మశాన వాటిక యందు మినీ వాటర్ ట్యాంక్ ను నిర్మించినారు. కాగా ప్రస్తుతం ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా కూలిపోయినది. ఈ విషయంపై కీర్తిశేషులు అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులకు తెలుపగా, వారి కుటుంబ సభ్యులు ఆ వాటర్ ట్యాంకును పునర్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. స్మశాన వాటిక యందు వాటర్ ట్యాంక్ పునర్నిర్మాణం చేపడుతున్న అశోక్ కుటుంబ సభ్యులకు యువ యూత్ సభ్యులు, కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

youth

SAKSHITHA NEWS