SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువనాయకులు జలీల్, షైబాద్, ఇస్మాయిల్, ముజ్జు, బస్వర్ మరియు వారి అనుచరులు 40 మంది BRS పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS