SAKSHITHA NEWS

A.BASAIAH Tandur
Vikarabad Dist

శ్రీ సాయి డిగ్రీ కళశాల ఫైనలియర్ విద్యార్థులకు రెండవ సంవత్సర విద్యార్థుల వీడ్కోల, ఫెరవల్ పార్టీ విద్యార్థుల ఆటపాటలతో అహ్లధకరంగా జరిగింది.

వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షితా న్యూస్ మే 29) తాండూర్ పట్టణము లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఏంపిటి సి, పంక్షన్ హాల్ లో వీడ్కోల సమావేశం జరిగింది.ఇట్టి సమావేశం ముఖ్య అతిథి గా ,వచ్చినటువంటి సేవక్ కుమార్ గారు ,విద్యార్థులందరికీ తన సందేశం ఇవ్వడం జరిగింది.ఆయన విధ్యార్తులను ఉద్దేశించి, మాట్లాడుతూ ,ప్రతి విద్యార్థి కూడ మీరు చదివే చదువు ,తల్లి ,తండ్రులకు అలాగే ,చదువులు చెప్పే అధ్యాపకులకు గౌరవము తెచ్చే విధముగా చదువాలని తెలిపారు.అంతేకాదు భవిషత్తు లో ఉన్నత స్థాయిలో ప్రతి విద్యార్థి ఉండాలని కలలు కనాలన్నరు.అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోఇస్తారని,అందు కొరకు ఈ వయస్సులో విద్యార్థులు ఎవరుకూడ,చెడు అలవాట్లు,చేదుభాటలో వెళ్ళకుండా,మంచి మార్గంలో ఉపన్యాస కులు చెప్పినట్లుగా మంచి మార్గంలో వెళ్ళలని సందేశం ఇవ్వడం జరిగింది.అదే విధంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ మల్లేష్ యాదవ్ సార్ గారు,మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడ వారి భవిషత్తు లో ఒక ఉన్నత మంచి స్థాయిలో ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ్ గారు,మరియు అశ్విని కళాశాల కరస్పండెంట్ వీరేశం సార్ గారు,ముఖ్య అతిథులు గా రావడం ఐనది.ముఖ్యంగా శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రన్సి పాల్ శ్రీ భూపతి రెడ్డి సార్ గారు,మరియు అధ్యాపకులు భసంతు శ్రీనివాస్ యాదవ్ గారు,యాధప్ప మన్న న్,మనోజ్ కుమార్,కల్పన వెంకట్ మౌలానా అందరూ స్టాప్ సార్లు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు ఆట పాట, ఉపన్యాసాల తో వీనుల విందుగా కన్నుల పండవగా అలరారించారు .


SAKSHITHA NEWS