SAKSHITHA NEWS

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
సాక్షిత : హనుమకొండ జిల్లా.. భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట. మండల కేంద్రంలోని పెద్దకోడపాక గ్రామంలో సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి. ఆధ్వర్యంలో
జాతీయ జెండా ల పంపిణీ చేసారు..

ఈ సందర్బంగా. అబ్బ ప్రకాష్ రెడ్డి . మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం సాదించి 75 ఏండ్లు అవుతున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ . ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి మన దేశ స్పూర్తిని చాటాలన్నారు.అనతి కాలంలోనే స్వతంత్ర్య ఫలాలలను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ . 8 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు అందించారన్నారు..స్వరాష్ట్రమై తెలంగాణా దేశం గర్వించేవిదంగా సంక్షేమాభివృద్దిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలిపారన్నారు.భారత దేశ ఉన్నతిని కాపాడుతూ తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు..

ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కోగిల రవీందర్, వార్డు మెంబర్లు అబ్బో సమ్మిరెడ్డి ,కోగిల కిరణ్, బోద్దుల మొగిలి ,ఇమ్మడిశెట్టి రవీందర్, బిక్షపతి మొగిలి తిరుపతి వీరేశలింగం మల్లేష్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS