వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన వికలాంగుల పొదుపు సంఘంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.1.60 లక్ష రూపాయల రుణాలు రెండు గ్రూపులకు మంజూరు అయ్యాయి. ఈ మేరకు అందుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని పొదుపు సంఘం సభ్యుడు బీసు వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చేతుల మీదుగా చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఓ పాపన్న గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నియోజకవర్గ యూత్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు మారయ్య, సురేందర్ రెడ్డి, సిద్ధిక్, మధుగౌడ్, అనిల్ కుమార్, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…
Related Posts
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…
రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
SAKSHITHA NEWS రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహనప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్…