SAKSHITHA NEWS

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నాయకులు గుడాల భాస్కర్, పోలీస్ గోవింద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS