SAKSHITHA NEWS

ట్రాన్సఫార్మర్ లో విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తిరుమలరెడ్డి నగర్ శ్రీనిలయం అపార్టుమెంట్ అగ్నిప్రమాదం…202 flat లో అగ్నిప్రమాదం.. రెండు గదుల్లో ఫర్నిచర్, విద్యుత్ ఉపకారణాలు మొత్తం కాలిపోయాయి. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కరకంబాడి రోడ్డు, తిరుమల రెడ్డి నగర్ శ్రీ నిలయం అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 202 లో రెండు గదుల్లో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అరుణ సంబంధించి ఇంటిలో అగ్గిప్రమాదం రెండు గదుల్లో ఫర్నిచర్, విద్యుత్ ఉపకరణాలు మొత్తం కాలిపోయింది. సుమారు 7 లక్షల రూపాయలు ఆస్తి నష్టం విద్యుత్ మూలంగా సంబంధించింది. సంఘటన స్థలాన్ని మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించినారు. నగరపాలక, ఫైర్ సిబ్బంది, ఇంటి యజమాని అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో మేయర్ అడిగి తెలుసుకున్నారు.
నగర పాలక డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS