SAKSHITHA NEWS

విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్) ను సందర్శించారు.

ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కాబోతుందని, అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS