SAKSHITHA NEWS

They are in the Lokesh Red Book

ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై చర్చ మొదలైంది. ఈ బుక్ లో ముఖ్యంగా నిబంధనలు పాటించని అధికారులు, అరాచకాలకు పాల్పడిన నేతల పేర్లు ఉన్నాయని సమాచారం.

ఈ రెడ్ బుక్ లో మొదటి లిస్టులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. సిట్ చీఫ్ కొల్లి రఘురాంరెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు ఉన్నాయని సమాచారం.


SAKSHITHA NEWS