SAKSHITHA NEWS

రోడ్డెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

ఎన్ టి ఆర్ జిల్లా:-
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైలుకు పంపిన దాని నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు బందు పిలుపుకి ఇవ్వడంతో మేరకు గంపలగూడెం మండల లో
పెనుగొలను గ్రామం రహదారి పై తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకొని పెనుగొలను గ్రామం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యలో బంద్ ,రహదారిపై ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాదాలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలి సీఎం డాం డాం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా భారీగా నిలిచిపోయిన వాహనాలు.
ఈ బందుకు మద్దతు తెలిపిన
పెనుగొలను గ్రామం లో
టీడీపీ నాయకులు నాగల మురళి,
మరియు నంబూరి శ్రీనివాసరావు, కోటబాబు, పంది వెంకట్రావు, హరిబాబు,తెలుగు యువత బొలగాని గోపి నల్లగట్ల రాంబాబు బంధం రామకృష్ణ బొలగాని కోటి గాలి రాంబాబు నాని, పంది ముత్తరావు, తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS