SAKSHITHA NEWS

వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి విజయానికి సూచికగా జోరందుకుంటున్న చేరికలు

సర్వేపల్లి అభివృద్ధి సోమిరెడ్డితోనే సాధ్యమని బలంగా నమ్ముతున్న ప్రజానీకం

నెల్లూరు వేదాయపాలెం సోమిరెడ్డి నివాసంలో మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ, లింగారెడ్డిపల్లి గిరిజన కాలనీ నుంచి 10 కుటుంబాలు వై.సి.పి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక

ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి

బోనబోయిన తిరుపాలమ్మ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో ఎల్లంపల్లి రవి,ఎల్లంపల్లి రమణయ్య,అంకయ్య, మంగమ్మ,వెంకటరమణమ్మ, గడ్డం మీనాక్షి,లలితమ్మ, వెంకయ్య,పెంచలయ్య, రంగయ్య.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాలి రామకృష్ణా రెడ్డి, గ్రామ అధ్యక్షులు రఘురామయ్య, రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి అమీర్ బాషా, శ్రీనివాసులు రెడ్డి,మధు, నాగరాజు, రామకృష్ణా,సురేంద్ర, ప్రసాద్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS