SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ


సాక్షిత : ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను పరిష్కరించాలని కృష్ణ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS