కల్వకుర్తిటిడిపినియోజకవర్గ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ఇస్తానని ప్రకటించింది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులను అసలు పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికీ నిరుద్యోగ భృతి ఊసే లేదు ప్రభుత్వం మసీ బుజీ మారేడు కాయ చేయడం తప్ప చేసింది ఎమి లేదు తెలంగాణ రాష్ట్ర యావత్ యువకులను మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనిదే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నిరుద్యోగ భృతి వెంటనే అమలుపరచి గత నాలుగేళ్ల క్రితం చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి నిరుద్యోగ యువకునికి న్యాయం చేయలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా కల్వకుర్తి నియోజకవర్గం నాయకులు బాదేపల్లి రాజు గౌడ్
నిరుద్యోగ భృతి 3016 ఊసెత్తని తెలంగాణరాష్ట్రప్రభుత్వంనిరుద్యోగులను బిచ్చగాడిలా చూస్తుంది.
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…