SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… నియామక పత్రాలను అందజేసిన సందర్భంగా, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ధన్యవాదాలు తెలియజేసిన వికారాబాద్ నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ MPDO సత్తయ్య MPO లు నాగరాజు , విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS