తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .*
సాక్షిత : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్ల నిధులతో సీడు ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు అయిందని,70 శాతం పనులు పూర్తయ్యాయని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి కార్పొరేషన్ గ్రాెంటు 3 కోట్ల 50 లక్షలు మరియు SDF గ్రాంట్ నుండి 3కోట్ల 50 లక్షలు కేటాయించడం జరిగిందని,70 శాతం పనులు పూర్తి అయ్యాయని,ఎన్నికల కోడ్ కారణం గా విడుదల కాకుండా ఆగిపోయిన కార్పొరేషన్ గ్రాంట్ నుండి 1కోటి 24 లక్షలు మరియు ఎస్జీఎఫ్ గ్రాంట్ నుండి 3 కోట్ల 50 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలని, తద్వారా షెడ్డు పనులు,యంత్రాల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఎంతోమంది రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నిధులు వెంటనే మంజూరు చేయాలని మంత్రి గారికి వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…