SAKSHITHA NEWS

కవ్వంపల్లితో కదం తొక్కుతూ కాంగ్రెస్ లో చేరుతున్న పలువురు బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు

మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరికలు

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోగురి నర్సింహా రెడ్డి

వారితో పాటు అల్గునూర్ కంటెస్టడ్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం,నుస్తూలాపూర్ కంటెస్టడ్ సర్పంచ్ బుదారపు శ్రీనివాస్ నాయకులు దావు రాంరెడ్డి,కొత్త రాజిరెడ్డి, పర్లపల్లి నాయకులు సతీష్ రెడ్డి,తిరుపతి రెడ్డి, పర్శరాములు,చిన్న కొమురయ్య, శ్యాంసుందర్ రెడ్డి మరియు 300మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు


SAKSHITHA NEWS