SAKSHITHA NEWS

ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా!

రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నా!!

తెలుగు ప్రజలు సిరిసంపదలతో, ఆనందంగా జీవించాలి!

ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ :-

                      *విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబునాయుడు  దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానని సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
Whatsapp Image 2023 12 02 At 3.21.06 Pm

SAKSHITHA NEWS