61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్

జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా మంజూరైన 61 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్… అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం… కొంపల్లిలో 473 మందికి కొత్త ఆసరా పింఛన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త ఆసరా పింఛన్ల…

తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు

గద్వాలలో డీకే అరుణ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు మునుగోడులో లబ్ది పొందేందుకు పెన్షన్ ల హామీని ప్రకటించాడు జిల్లాలో 16,123 వితంతు పెన్సన్స్ మంజూరు అయినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన…

చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది

చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందిఆడపిల్లలు బాగా కష్టపడి చదవాలి సాక్షిత : మహబూబ్ నగర్ పట్టణంలో గిరిజనుల అభివృద్ధి కోసం 15 కోట్ల 65 లక్షలతో వివిధ విద్యాసంస్థల నిర్మాణం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడిచదువుకుంటేనే…

35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం

35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్……………………………………………………………………..సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ 35…

అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * … సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ,…

దళిత బంధు పథకంతో సంపూర్ణ ఆర్థిక చేయూత

……. దళిత బంధు పథకంతో సంపూర్ణ ఆర్థిక చేయూత ……. సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలో మర్పల్లి గ్రామానికి చెందిన సుధాకర్ కు…

ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన

సాక్షిత : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సంధర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్…

తాండూర్ పబ్లిక్ మూత్రశాలలు

తాండూర్ పబ్లిక్ మూత్రశాలలు, భరించలేని కంపు వాసన, చోధ్యం చూస్తున్న,చైర్మన్ తో సహా,అన్ని పార్టీల కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు.———–=—————=———-సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ నడి బొడ్డున,SBI బ్యాంకు దగ్గర,పబ్లిక్ మూత్ర శాలలు ఎపుడో అటు రైల్వేస్టేషన్ నుండి వచ్చిన,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE