త్వరలో ఇంటింటికి RTC కార్గో సేవలు

హైదరాబాద్తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బస్టాండ్ వరకు మాత్రమే అందు బాటులో ఉన్న RTC కార్గో సేవలు ఇళ్ల వరకూ చేరనున్నాయి. మంత్రి పొన్నం ఆదేశాలతో ఇంటి నుంచి ఇంటి వరకు లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనుంది. ఇళ్ల వద్ద బుకింగ్…

appreciated సముద్రాల హరినాథ్

appreciated సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం — వాసవి మిత్ర మండలిసముద్రాల హరినాథ్ గుప్తకు ఘన సన్మానం appreciated సాక్షిత సిద్దిపేట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకులు వాసవి మిత్ర మండలి మేడ్చల్…

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు ఐడిపిఎల్ నందు గల వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన జిఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ…

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…

కాంగ్రెస్ పార్టీ సేవలు ఎనలేనివి…

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్…

వెంకటేశం సేవలు మరువలేనివి: దైద రవీందర్.

చిట్యాల మండలంలోని సుంకేనేపల్లి గ్రామానికి చెందిన గుండ్రాంపల్లి- 2వఎంపీటీసీ సభ్యుడు మర్రి వెంకటేశం గ్రామాల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపిసిసి మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఎంపిటిసి మర్రి వెంకటేశం ప్రధమ వర్ధంతి సందర్భంగా వెంకటేశం విగ్రహాన్ని…

ఉద్యోగ విరమణ పోందిన పోలీస్‌ అధికారుల సేవలు మరవలేనివి

స్వతంత్ర ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ జార్జ్ ను సన్మానించిన ఎస్పి : – రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట నాలుగు దశాబ్దాల కాలం పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహించి నేడు స్వతంత్ర ఉద్యోగ విరమణ (VLC)…

గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలు అందించాలి

గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలు అందించాలి-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ గురుదత్తా ఫౌండేషన్ సేవలు విస్తృత పరచి, విద్య,…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE