అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

–జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ముదిగొండ తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల ఆకస్మిక…

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌…

అర్హులైన వారికి CMRF చెక్కు పంపిణీ.

అర్హులైన వారికి CMRF చెక్కు పంపిణీ. వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు నేడు అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ…

అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం,

అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ…

అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం,

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో డబుల్…

అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం

అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం.. వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం కు చెందిన 30 మంది లబ్ధిదారులకు కొత్త ఫించన్ లు మంజూరు కాగా, వారికి గౌవ శాసనసభ్యులు శ్రీ…

అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగాతెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్…

అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూంలు కేటాయించాలి…

తెలంగాణ రాష్ట్రంలో KCR ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా అర్హులైన పేదలకు ఇంకా డబుల్ బెడ్ రూములు కేటాయించకపోవడం దురదృష్టకరం.  –  బిజెపి జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి.     ఆల్విన్ కాలనీ డివిజన్ లో డబుల్ బెడ్ రూము…

అర్హులైన వారికి టిడిఆర్ బాండ్లు ఇస్తాము – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : మాస్టర్ ప్లాన్ మార్గాల్లో భాగంగా తమ స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు అర్హతలు ఉండి అన్ని డాక్యుమెంట్లు ఉన్న వారందరికీ టిడిఆర్ బాండ్లు ఇస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి నగరంలో ఇప్పటికే ప్రారంభించి,…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE