SAKSHITHA NEWS

సాక్షిత : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్బంగా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం (బట్టపల్లి )వట్టిపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం గ్రామా ప్రజలకు పండ్లు పంపిణి చేసిన భట్లపల్లి అసెంబ్లీ ఎలక్షన్ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమం లో నర్సా రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు ,మండ దీపా రెడ్డి మండల్ మహిళ అద్యక్షురాలు మరియు వెంకటేష్ గ్రామా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS