కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ 2014 లో స్థాపించిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఎమ్ పునీత్ (97.2%),సెకండ్ టాపర్ గా ఎమ్ యుగాల (95.6%) ,సాయి సుభాష్ 91.4 గా నిలిచారు. A1 గ్రేడ్ 90% వచ్చిన విద్యార్థులు 70 మంది ఉన్నారు. ఇద్దరు విద్యార్ధులు మ్యాథమెటిక్స్ లో 100% సాధించారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రగతి సాధిస్తూ, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు అని అన్నారు. మంచి ఉత్తీర్ణత కు సహకరించిన ప్రిన్సిపల్ శ్రీలత చేన్న ప్రగడ కు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ సుశీల్ కుమార్..
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు….డైరెక్టర్ సుశీల్ కుమార్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…