SAKSHITHA NEWS

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న సురక్ష అనే నూతన కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా.. కర్నూలు నగర పాలక సంస్థ కౌన్సిల్ హల్ నుండి కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , నగర మేయర్ బి.వై. రామయ్య , కమిషనర్ ఏ.భార్గవ్ తేజ , అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ …

పాల్గొన్న కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అధికారులు, తదితరులు…


SAKSHITHA NEWS