SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో (వెస్ట్) శ్రీ సీతారామ లక్ష్మణ నవగ్రహ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా పునర్ నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరసింహా రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి సతీష్ చక్రవర్తి, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కోరిమెల్ల సంజీవ రెడ్డి, వెంకట్ రెడ్డి, సమ్మయ్య, శ్రీకాంత్, సత్యనారాయణ, హనుమంతు, అనిల్, రాజ్ కుమార్, విశాల్, ఒబాయ, ప్రవీణ్ రెడ్డి, ఉమాపతి, ఎన్ దుర్గయ్య, ఎన్ కృష్ణ, పి సాయిలు, బి లక్ష్మణ్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, వర్మ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS