SAKSHITHA NEWS

Sri Vaishnavi Physiotherapy & Rehabilitation Center in Suryapet

సూర్యాపేటలో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ & రియాబిలేషన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రముఖ సీనియర్ డాక్టర్ రామ్మూర్తి, గండూరి పావాని కృపాకర్


సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ, రియాబిలేషన్ సెంటర్ ను డాక్టర్ రామ్మూర్తి, గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో అందరికీ తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా విద్యానగర్ లో భాను ప్రకాష్ హాస్పిటల్ నడిపిస్తున్న తాళ్లూరి ప్రభాకర్ కూతురు డాక్టరు వైష్ణవి. అల్లుడు డాక్టర్ మధు స్వశక్తితో పేదలకు వైద్యం అందించాలని ఈ యొక్క హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ రామ్మూర్తి పేర్కొన్నారు. గండూరి కృపాకర్ మాట్లాడుతూ ట్రీట్మెంట్ కు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా సూర్యాపేటలోనే అత్యధికమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మిషన్లను ఈ హాస్పిటల్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనినీ సూర్యాపేట ప్రజలు సద్వినీయోగం చెసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్. తాళ్లూరు ప్రభాకర్, శ్రీదేవి. గోపగాని గిరి గౌడ్. తన్నీరు వెంకన్న. భాస్కర్. శీను నాయక్. బిక్షం.హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS