సాక్షిత ధర్మపురి ప్రతీనిది:-
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్బంగా” బందెల మల్లేష్ – లక్ష్మి” దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి స్వామి వారి యొక్క జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి
Related Posts
పరిశుభ్ర హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS పరిశుభ్ర హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ సాక్షిత మల్కాజిగిరి:జి హెచ్ఎంసి చెప్పట్టిన పరిశుభ్ర హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఆర్. కే నగర్ మాతృశ్రీ విద్యాలయం ఇతర వీధులలో రోడ్ల పై పేరుకు పోయిన…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలి
SAKSHITHA NEWS ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలి పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి అనంద్ రావు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును…