జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
రాజమహేంద్రవరం, సాక్షిత:
కొవ్వూరు, జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 లో ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు పూర్తి అయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో
ఈ – పంట ద్వారా పథకాల అమలు ప్రామాణికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంటల భీమా, ధాన్యం కొనుగోలు వంటి అంశాలకు ఈ – పంట నమోదు ప్రాధాన్యతను వివరించారు. పంట నమోదు 15.9.2024 వరకు కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
Related Posts
ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్.
SAKSHITHA NEWS ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్. ఫేకు వార్తల జగన్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విమర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జగన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నువ్వు…
అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు
SAKSHITHA NEWS అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే సీఎంను…