SAKSHITHA NEWS

Shraddhanjali garlanded the portrait of Attepally Lakshmi Narayana

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ నివాసి రామప్రభు తండ్రి అట్టేపల్లి లక్ష్మీ నారాయణ స్వర్గస్థులు కాగా వారి స్వగృహానికి వెళ్లి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, చంద్రిక ప్రసాద్ గౌడ్, కల్పన తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS