SAKSHITHA NEWS

shankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి
,
సాక్షిత శంకర్‌పల్లి:
శంకర్‌పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి ( ఎడిఏ అగ్రికల్చర్) పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్ ఆఫీసర్ కు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పుష్పగుచ్చమిచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిఓ గీతారెడ్డి, ఎస్పిటి, ఏపిఎం, ఏపీవో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

shankarpally

SAKSHITHA NEWS