SAKSHITHA NEWS

డేలిజియా బేకరినీ ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ ….

……

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ 26వ వార్డు కేవిఆర్ వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన డేలిజియా బేకరినీ ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాన్యతమైన ఆహారాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని యజమానులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ సభ్యులు, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు…

Whatsapp Image 2023 11 25 At 2.59.24 Pm 1

SAKSHITHA NEWS