గత ఎన్నో రోజుల నుంచి మయూరి నగర్ వాసులు,స్థానిక అన్ని కాలనీ ల వినత మేరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తన సొంత నిధులతో జెసిబి తెప్పించి మయూరి నగర్ కరెంటు ఆఫీస్ నుంచి ఏషియన్ హాస్పిటల్ వరకు చుట్టుప్రక్కల ఉన్న చెత్తను,పిచ్చి మొక్కలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రోడ్ విస్తరణకు కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.కార్పొరేటర్ మాట్లాడుతూ బీరంగూడ కమాన్,కరెంటు ఆఫీస్ రోడ్డులో రోడ్డుకు ఇరు వైపులా బైక్ లు పార్కింగ్ చెయ్యడం వలన చాల ఇబ్బంది అవుతుంది అని,ఇలాగే రోజు పార్కింగ్ చేస్తే వెంటనే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా చలాన్ మరియు బైక్ లు సిజ్ చేస్తారు కావున అందరు దయచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేసుకోవాలి అని మనవి.వారితో కాలనీ అధ్యక్షులు రాజు గౌడ్,మహిపాల్ రెడ్డి,వెంకట్ రామ్ రెడ్డి,దేవేందర్ యాదవ్,రమేష్,సీఎం మల్లేష్,లింగం,వెంకటేష్,వాసుదేవ్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు.
ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రోడ్ విస్తరణ
Related Posts
15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్
SAKSHITHA NEWS 15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్: జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్ కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు…
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్
SAKSHITHA NEWS అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్ అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్రాయల్ ఎన్ఫీల్డ్ తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెంట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’…