SAKSHITHA NEWS

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత ఎస్సై ఎండి ఆసిఫ్

నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజగోపాల్ పేట ఎస్సై ఎండి ఆసిఫ్ వారి సిబ్బంది తో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నాగరాజుపల్లి గ్రామ బస్టాండ్ వద్ద TG 03 T 0274 ఆటో లో PDS రైస్ ను హనుమకొండ కి చెందిన బుక్య గణేష్, బుక్య తరుణ్ కుమార్,మాడోతూ రవికుమార్ కలిసి అక్రమంగా సిద్దిపేట కు తరలిస్తుండగా పట్టుకొని విచారించి పిఎస్ కు తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది


SAKSHITHA NEWS