రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ..జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్.
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద గల రాజరాజేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. రాంకీ సీఈఓ లాల్ కృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వార్షికోత్సవంలో ఆయనతోపాటు జీవీఎంసీ 79 వ వార్డు జనసేన సీనియర్ నాయకులు సుందరపు శ్రీనివాస్ రాజ్యలక్ష్మి దంపతులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో రాంకీ ప్రతినిధి రాఘవరెడ్డి, జనసేన నాయకులు త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు..
రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS