రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95.00 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా ను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మిక పర్యటన చెయ్యడం జరిగింది.వర్షాకాలం పూర్తి అయింది కావున పని త్వరత్వరగా నాణ్యత రాజి లేకుండా పూర్తి చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ కొన్ని సంవత్సరాలు ఉండాలి కావున క్యూరింగ్ తప్పనిసరిగా ఉండాలి అని కార్పొరేటర్ కాంట్రాక్టర్,అధికారులకు ఆదేశించడం జరిగింది.అలాగే ఓపెన్ డ్రైన్ పూర్తి అయినా వెంటనే సీసీ రోడ్ వేయించి,సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్.వారితో శేష రెడ్డి,పవన్,ఖలీమ్,శేఖర్,సీఎం మల్లేష్,లక్ష్మణ్,సత్యనారాయణ,కిరణ్ గౌడ్,శ్రీహరి,ఊర్మిళ తదితరులు.
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ
Related Posts
సాయిచంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన బి.ఆర్.ఎస్.
SAKSHITHA NEWS సాయిచంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన బి.ఆర్.ఎస్. *సాక్షిత వనపర్తి:తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మెన్ కీర్తిశేషులు సాయిచందు జయంతి సందర్భంగా పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి…
వానకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
SAKSHITHA NEWS వానకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలిప్రతి గ్రామపంచాయతీ లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన …………. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి *సాక్షిత వనపర్తి :వనపర్తి జిల్లా లోవానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు…