SAKSHITHA NEWS

చంద్రబాబు విడుదల కోసం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్, పార్టీ కార్యాలయం వద్ద బాబుగారికి తోడుగా ఒక నియంతంపై పోరాటం కోసం మేము సైతం అనే రిలే నిరాహారదీక్షలు చేపట్టిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆయన మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు పై అక్రమ అరెస్ట్ సరికాదని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అనేకమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారాని అన్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ ఇంకా వుంది అని ఒక ఉద్యోగం అయినా యువత ఇచ్చారా అని అన్నారు. 2024 లో బాబు సీఎం అవ్వడం ఖాయం, లోకేష్ పాదయాత్ర చూడలేక ఓర్పలేక ఈ అక్రమ అరెస్టులు చేయంచారని , బాబు ఆణిముత్యంలా బయటకి వస్తారు బాబు తో మేమంతా వున్నాం అని అన్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నాలుగు మండలాలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS