నేడు విద్యుత్ అంతరాయం
రాజమహేంద్రవరం, సాక్షిత :
బుధవారం ఉదయం: 07.00 నుండి మధ్యాహ్నం 11: 00 వరకు 11 కేవీ లైన్ పనుల నిమిత్తం
కోరుకొండ రోడ్డు ఏరియా, విద్యానగర్ పి.& టీ కాలనీ , సుభాష్ నగర్, మార్కెట్ యార్డ్ , విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడం జరుగుతుందని ఎక్జిక్యూటివ్ఇంజినీరు, ఆపరేషన్, ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం వారు ప్రకటనలో తెలిపారు. మరియు ఉదయం 8.00 గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు 11 కెవి ఆర్టీసీ డిపో ఫీడెర్ మీద చెట్లకోమ్మల కత్తిరింపు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని నగరం నందు గల గాంధిపురం,-3, శీలం నూకరాజు కంపెనీ లైన్, శ్యామలనగర్, గోరక్షణ పేట, డైమండ్ పార్క్ మొదలగు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని తెలియజేశారు
నేడు విద్యుత్ అంతరాయం రాజమహేంద్రవరం
Related Posts
ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్.
SAKSHITHA NEWS ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్. ఫేకు వార్తల జగన్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విమర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జగన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నువ్వు…
అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు
SAKSHITHA NEWS అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే సీఎంను…