SAKSHITHA NEWS

Ponguleti brothers in the service of Sabari Girish

శబరి గిరీశుని సేవలో పొంగులేటి సోదరులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

హరిహరసుతుడు… శబరి గిరీశుడు… పంబావాసుడు… శ్రీ అయ్యప్పస్వామి వారి సేవలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి ప్రసాదరెడ్డి సోదరులు గడిపారు. కాలినడకన శబరి కొండపైకి చేరుకుని శ్రీ మణికంఠుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ శబరీశుని కరుణాకటాక్షలు ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజానీకంపై ఎల్లప్పుడూ ఉ ండాలని వేడుకున్నారు. ఈ పర్యటనలో వారి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, రామసహాయం నరేష్ రెడ్డి, జారె ఆదినారాయణ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS