SAKSHITHA NEWS

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు … ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులను పీక నొక్కుతున్నారు… శాంతియుతంగా సామరస్యంగా చెప్పే విషయాలను కూడా వినే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవు. జిల్లా అభివృద్ధికి గుండెకాయ లాంటి వెలుగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ పూర్తి చేయలేని ప్రభుత్వాలు, పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి తల మాణికం మార్కాపురం డివిజన్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయడం

… ఇవేమీ చేయరు. మేము చెబుతామంటే వినరు ఇవేమీ ప్రభుత్వాలో అర్థం కావడం లేదు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే సిద్ధాంతము ఆమ్ ఆద్మీ పార్టీది కాదు.అయినా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. మార్కాపురం ఈబిసి నేస్తం నిధుల విడుదలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పెడ్డారవీడు పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం జరిగింది…వి.సుదర్శన్ జిల్లా అధ్యక్షులు, ఆమ్ ఆద్మీ పార్టీ – ప్రకాశం జల్లా*.


SAKSHITHA NEWS